study in abroad | విదేశాల్లోని విశ్వవిద్యాలయాల్లో ఉన్నత విద్యాభ్యాసం చేయడానికి భారత విద్యార్థులు ఆసక్తి కనబరుస్తున్నారు. వర్సిటీ పేరు, ప్రఖ్యాతలతో తమకు పనిలేదని.. వృత్తిపరమైన నైపుణ్యాలు కల్పించే ప్రత్యేక కోర్సులే కావాలని దాదాపు 52% మంది విద్యార్థులు చెబుతున్నారు. ఈ మేరకు దేశవ్యాప్తంగా 12 నగరాల్లో 807 మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులపై ‘వెస్టర్న్ యూనియన్’ ఓ అధ్యయనం నిర్వహించింది.
☞ ప్రత్యేక కోర్సులకు మొగ్గు చూపుతున్నవారు-52 శాతం
☞ ప్రవేశ పరీక్షలు, ఇంగ్లిష్ తప్పనిసరి కాని వర్సిటీలకు ప్రాధాన్యం ఇస్తున్నవారు-64 శాతం
☞ హైబ్రిడ్ విధానంపై (ప్రత్యక్ష, ఆన్లైన్ విధానంలో క్లాసులు) ఆసక్తి ఉన్నవారు-46 శాతం
విద్యార్థులు ప్రాధాన్యం ఇస్తున్న ప్రత్యేక కోర్సులివే:
☞ డేటా ఎనలిటిక్స్ ( daya analytics ),
☞ ఏఐ ( artificial intelligence ),
☞ డిజిటల్ మార్కెటింగ్ ( digital marketing ),
☞ సైబర్ సెక్యూరిటీ ( cyber security ),
☞ ఎథికల్ హ్యాకింగ్ ( ethical hacking ),
☞ ఎకోటెక్నాలజీ ( echo technology )
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
JNTU బంపర్ ఆఫర్.. బీటెక్లో ఏ కోర్సు చదివినా ఇక సాఫ్ట్వేర్ కొలువు చేయొచ్చు
బీటెక్ స్టూడెంట్స్కు JNTU గుడ్ న్యూస్.. ఏడాది బ్రేక్ తీసుకుని మళ్లీ చదువుకోవచ్చు
JNTU : కొలువులిచ్చే కొత్త కోర్సులు.. ఈ ఏడాది కొత్తగా 6 కోర్సులు ప్రారంభం