ఎనిమిదేండ్లలోనే కనీవినీ ఎరుగని అభివృద్ధి సాధించి తెలంగాణ దేశానికే దిక్సూచిగా నిలిచింది. అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణను దేశానికి రోల్ మాడల్గా నిలిపిన ఘనత సీఎం కేసీఆర్దే. సచివాలయానికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరుపెట్టి ఆయనపట్ల ఉన్న గౌరవాన్ని కేసీఆర్ సగర్వంగా చాటుకున్నారు.
– మంత్రి మల్లారెడ్డి