హైదరాబాద్: రాష్ట్ర మంత్రులు, పార్టీ నేతలతో సీఎం కేసీఆర్ నేడు కీలక సమావేశం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రగతిభవన్ వేదిక జరుగనున్న ఈ సమావేశానికి మంత్రులు, 33 జిల్లాల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు హాజరుకానున్నారు. ఈ సందర్భంగా అక్టోబర్ 5న తెలంగాణ భవన్లో నిర్వహించనున్న సమావేశం ఏర్పాటుపై ప్రాథమికంగా చర్చించనున్నారు.