హైదరాబాద్, సెప్టెంబర్ 24 (నమస్తే తెలంగాణ): తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను రవీంద్రభారతిలో ఈ నెల 26న అధికారికంగా నిర్వహిస్తామని ఉత్సవ కమిటీ వైస్చైర్మన్ కొండూరి సత్యనారాయణ తెలిపారు.
వీటి కోసం రూ.10 లక్షల కేటాయించిన సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలియజేశారు.