మంత్రి సబితా ఇంద్రారెడ్డి
ఎత్తున ధర్నాకు తరలి వచ్చిన రైతులు
జెడ్పీ చైర్ పర్సన్, మాజీ ఎమ్మెల్యే,
మేయర్లు, ఎంపీపీలు, సర్పంచులు,
కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, పార్టీ శ్రేణులు
మహేశ్వరం/ బడంగ్పేట, ఏప్రిల్ 4: కేంద్ర ప్రభు త్వం నిరంకుశ వైఖరి వీడాలని మంత్రి సబితారెడ్డి అన్నా రు. మహేశ్వరం మండల కేంద్రంలో చేపట్టిన ధర్నాకు ని యోజకవర్గం వ్యాప్తంగా ఉన్న రైతులు పెద్ద సంఖ్యలో తర లి వచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విద్యాశాఖ మంత్రి పి.సబితారెడ్డి, రంగారెడ్డి జిల్లా జెడ్పీ చైర్ పర్సన్ డాక్టర్ తీగల అనితారెడ్డి, గ్రంథాలయ చైర్మన్ శ్రీధ ర్, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, మేయర్లు చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి, ఎంపీపీలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ నాయకులు, రైతు లు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కేంద్ర ప్రభు త్వ దిష్టి బొమ్మను దహనం చేశారు. బడంగ్పేట, మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్లు, ఆర్కేపురం, సరూర్నగర్ డివిజన్లు, జెల్పల్లి, తుక్కుగూడ మున్సిపాలిటీలు, కందుకూరు మండలం నుంచి పెద్ద సంఖ్యలో రైతులు, నాయకులు ధర్నాకు హాజరై కేంద్ర ప్రభుత్వానికి వ్యతి రేఖంగా నినాదాలు చేశారు.
8, 11 తేదీల్లో చేపట్టే నిరసనలు విజయవంతం చేయాలని ప్రతినిధులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రఘుమారెడ్డి, వైస్ ఎంపీపీ సునీతా ఆంధ్యానాయక్, సహకార బ్యాంక్ చైర్మన్ మంచెపాండు యాదవ్, వైస్ చైర్మన్ వెంకటేశ్వర్రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు అంగోతు రాజునాయక్, మాజీ మండల అధ్యక్షుడు హనుమగల్ల చం ద్రయ్య, జిల్లా రైతు సమన్వయ సమితి నాయకులు కూన యాదయ్య, మండల రైతు బంధు చైర్మన్ పరిగి రాఘవేందర్రెడ్డి, బడంగ్పేట్ మేయర్ చిగురింత పారిజాత నర్సింహారెడ్డి, మీర్పేట్ డిప్యూటీ మేయర్ తీగల విక్రంరెడ్డి, తుక్కుగూడ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ భవానీ వెంకట్రెడ్డి, బడంగ్పేట్, తుక్కుగూడ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రాంరెడ్డి, జల్లెల లక్ష్మయ్య, తుక్కుగూడ మహిళా అధ్యక్షురాలు పద్మభాస్కర్రెడ్డి, యూత్ అధ్యక్షుడు దయాల శ్రీ ను, సామ్యూల్రాజు, మండల కో ఆప్షన్ సభ్యులు సయ్య ద్ ఆథిల్ అలీ, మండల పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ వర్కల యాదగిరి గౌడ్, మాజీ వక్ఫ్ బోర్డు చైర్మన్ ఎంఏ సమీర్ సర్పంచులు మోతీలాల్ నాయక్, మెగావత్ రాజునాయక్, వీరా నాయక్, థామస్రెడ్డి, స్లీవారెడ్డి, చంద్రశేఖర్రెడ్డి, గుత్తి పద్మపాండు, శివగంగ దేవాలయ చైర్మన్ నిమ్మగూడెం సుధీర్గౌడ్, కౌన్సిలర్లు బాధావత్ రవినాయక్, సప్పిడి లావణ్య ముదిరాజ్, రెడ్డిగళ్ల సుమన్, బూడిద తేజస్విని శ్రీకాంత్గౌడ్, డైరెక్టర్లు కడమోని ప్రభాకర్, పొల్కం బాలయ్య, దిద్దెల అశోక్కుమార్, మండల ఎస్టీ సెల్ అధ్యక్షుడు గోపాల్నాయక్, ఎస్టీసెల్ అధ్యక్షుడు జంగయ్య, బీసీ సెల్ అధ్యక్షుడు రాఘవేందర్ గౌడ్, ప్రధా న కార్యదర్శి రాఘవేందర్రెడ్డి నాయకులు కరోళ్ల చం ద్రయ్య ముదిరాజ్, దీప్లాల్ చౌహాన్, నవీన్, దోమ శ్రీనివాస్రెడ్డి, తొంట రవీందర్, కృష్ణ, రాములు, మైసయ్య, శ్రీనివాస్ పాల్గొన్నారు.