పెద్దపల్లి : ఎస్సీ, ఎస్టీ చట్టాలను కించరిచేలా మాట్లాడిన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్పై దళి సంఘాలు భగ్గుమంటున్నాయి. అరవింద్ వెంటనే ఎస్సీలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ మాలమహానాడు నాయకులు నిరసన చేపట్టారు.
పెద్దపల్లి అంబేద్కర్ చౌక్ వద్ద శవయాత్ర నిర్వహించి దిష్టిబొమ్మ దహనం దహనం చేశారు. బీజేపీ నుంచి అరవింద్ ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే అరవింద్ను ఎక్కడికక్కడే అడ్డుకుంటామని హెచ్చరించారు.
ఇవి కూడా చదవండి..
క్రిస్ గేల్ రికార్డును బద్దలు కొట్టిన పాకిస్థాన్ బ్యాటర్
బీజేపీ ఏడేళ్ల పాలనలో 9.5లక్షల మంది ఆత్మహత్య : కాంగ్రెస్
Yadadri | యాదాద్రి స్వర్ణతాపడానికి మంత్రి మల్లారెడ్డి రూ.3.10 కోట్లు విరాళం