కాకతీయుల గురించి మొదటగా ప్రస్తావించితూర్పు చాళుక్య రాజు దానార్ణవుని శాసనం?1) కలుచుంబుర్రు శాసనం2) మలియంపూడి శాసనం3) సాతలూరు శాసనం4) మాగల్లు శాసనంప్రతాపరుద్ర యశోభూషణం అనే అలంకార సంస్కృత గ్రంథాన్ని ఎవరు రచించారు?1) రుద్రదేవుడు2) విద్యానాథుడు3) తిక్కన4) వినుకొండ వల్లభామాత్యుడుకాకతీయ సామ్రాజ్యం ఏ సంవత్సరంలో అంతరించింది?1) 1123 2) 12233) 1323 4) 1423గణపతిదేవుని ఆస్థాన గజ సాహినిగా పనిచేసినది?1) విద్యానాథుడు2) జాయపసేనాని3) జైన అప్పయార్యుడు4) కవి చక్రవర్తిమోటుపల్లిలో వర్తకుల కోసం అభయ శాసనం వేయించింది?1) మొదటి బేతరాజు2) రుద్రదేవుడు3) మొదటి ప్రోలరాజు4) గణపతిదేవుడుకాకతీయుల కాలం నాటి ప్రాడ్వివాక్కులు అంటే ఎవరు?1) న్యాయమూర్తులు2) సుంకం వసూలు చేసేవారు3) గ్రామాల రక్షకులు4) రాజుల అంగరక్షకులుకాకతీయ రాజ్యాన్ని ఎలా విభజించారు?1) మండలాలు 2) విషయాలు3) నాడులు 4) ఆహారాలుకాకతీయుల కాలంలో కులసంఘాలను ఏమని పిలిచేవారు?1) మహాజనులు 2) సమయాలు3) ప్రాడ్వివాక్కులు 4) నాయంకరులుకాకతీయుల రాజ చిహ్నం?1) నంది 2) సింహం3) గోలాంగులం 4) వరాహంకాకతీయుల కాలం నాటి పుల్లరి అంటే ఏమిటి?1) ఉప్పుపై పన్ను 2) గొర్రెలపై పన్ను3) వ్యవసాయదారులపై పన్ను4) గడ్డిపై పన్నుతెలుగులో గణితసార సంగ్రహం అనే గ్రంథాన్ని రచించింది ఎవరు?1) మల్లికార్జున పండితారాధ్యుడు2) రుద్రదేవుడు 3) గణపతిదేవుడు4) రుద్రమదేవిఇటలీ యాత్రికుడు మార్కోపోలో ఎవరి పాలనా కాలంలో కాకతీయ రాజ్యాన్ని సందర్శించాడు?1) రెండవ ప్రోలరాజు 2) రుద్రదేవుడు3) గణపతి దేవుడు 4) రుద్రమదేవిగణచారి పన్ను ఎవరిపై వేసేవారు?1) వేశ్యలు 2) రైతులు3) వ్యాపారులు 4) బానిసలురెండవ ప్రతాపరుద్రుని ఏ ప్రసిద్ధ నర్తకి ఓరుగల్లులో చిత్రకారులకు చిత్రశాలను నిర్మించింది?1) కుందాంబిక 2) మాచలదేవి3) సురాంబిక 4) మైలాంబకాకతీయులందరిలో గొప్పవాడు?1) దుర్గరాజు2) రెండవ ప్రతాపరుద్రుడు3) రుద్రదేవుడు 4) గణపతిదేవుడుకాకతీయుల రాజభాష ఏది?1) తెలుగు 2) ప్రాకృతం3) పాళి 4) సంస్కృతంకాకతీయుల కాలం నాటి గద్వాణం అంటే ఏమిటి?1) పన్ను 2) వెండి నాణెం3) బంగారు నాణెం 4) రాగి నాణెంగీతరత్నావళి, వాద్యరత్నావళి, నృత్యరత్నావళి గ్రంథాలను రచించింది ఎవరు?1) గంగయ్య సేనాని2) రేచర్ల రుద్రుడు3) మల్లికార్జున పండితుడు4) జాయపసేనానిబయ్యారం శాసనం వేయించింది ఎవరు?1) కుందమాంబ 2) మైలాంబ3) రుద్రమదేవి 4) నారమాంబఓరుగల్లు వర్ణన ఏ గ్రంథంలో వివరించి ఉంది?1) గీతరత్నావళి 2) వృషాధిపశతకం3) క్రీడాభిరామం 4) సర్పేశ్వర శతకంమార్కేండయ పురాణంను రచించినది ?1) మారన 2) కేతన3) తిక్కన 4) బద్దెననాగార్జునకొండ శిథిలాలను మొదట కనుగొన్నది?1) ఏఆర్ సరస్వతి 2) కల్నల్ మెకంజి3) అలెగ్జాండర్ 4) కన్నింగ్ హాంహాథిగుంఫా శాసనం ఎవరి గురించి తెలుపుతుంది?1) కుదిపెనసరి 2) అశోకుడు3) ఖారవేలుడు 4) శివశ్రీ శాతకర్ణిశాతవాహనుల కాలం నాటి గుల్మిక పదం దేనిని సూచిస్తుంది?1) భూ సర్వే అధికారి 2) గ్రామ పెద్ద3) శ్రేణి అధ్యక్షుడు 4) కులపెద్దశాతవాహనులందరిలో గొప్పవాడు?1) మొదటి శాతకర్ణి 2) హాలుడు3) గౌతమీపుత్ర శాతకర్ణి4) యజ్ఞశ్రీ శాతకర్ణి ఏఎన్ రావువిషయ నిపుణులుజహీరాబాద్, హైదరాబాద్