మధుమేహం.. దీన్నే షుగర్ అని కూడా పిలుస్తాం. సాధారణంగా రక్తంలో మితి మీరిన చక్కెర స్థాయిని బట్టి దీన్ని గుర్తిస్తారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) గణాంకాల ప్రకారం ఇండియా, చైనా, యూఎస్ఏలో అత్యధిక శాతం మంది డయాబెటిస్తో బాధపడుతున్నారు. దీన్ని పూర్తిగా తగ్గించే మందులు లేవు. కానీ.. దీన్ని అదుపులో ఉంచుకోవడం సాధ్యమే. ఇందుకోసం ఆయుర్వేదంలో ఓ డ్రగ్ ఉందని చెబుతున్నారు ప్రముఖ ఆయుర్వేద నిపుణులు శ్రీనివాసాచార్యులు. మరి ఆ మందేంటో తెలుసుకుందాం రండి.