అమరావతి,జూలై :నామినేటెడ్ పదవుల భర్తీకి సర్వం సిద్ధం చేసింది ఏపీ సర్కారు. ఇప్పటికే ఎవరెవరికి ఏ పదవి ఇవ్వాలన్నదానిపై ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. నామినేటెడ్ పదవుల ప్రకటనకు ఏర్పాట్లు జరుగుపోతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 60 నుంచి 70 కార్పొరేషన్లకు చైర్మన్లను ప్రకటించే అవకాశం ఉన్నది.