ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్నను మంగళవారం రాత్రి రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్కుమార్, రాష్ట్ర పౌరసరఫరాలు, బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఆయన నివాసంలో పరామర్శించారు. ఎమ్మెల్యే రామన్న మాతృమూర్తి జోగు భోజమ్మ ఇటీవల మృతిచెందగా, ఆమె చిత్రపటం వద్ద నివాళులర్పించారు. – ఆదిలాబాద్, సెప్టెంబర్ 27( నమస్తే తెలంగాణ)