డెహ్రాడూన్: కరోనా మహమ్మారి కరాళ నృత్యం చేస్తున్నది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నది. ఉత్తరాఖండ్లోనూ కొత్త కేసులు వేగంగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 67 మంది హెల్త్కేర్ వర్కర్లకు కరోనా పాజిటివ్ వచ్చింది. డెహ్రాడూన్, హరిద్వార్, నైనిటాల్, ఉధమ్సింగ్ నగర్ జిల్లాల్లో ఈ కేసులు బయటపడ్డాయి. ఉత్తరాఖండ్ వైద్య, ఆరోగ్య విభాగం డైరెక్టర్ ఎస్కే గుప్తా ఈ వివరాలు వెల్లడించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
కరోనా విలయతాండవం.. ఒక్కరోజులోనే 2,34,692 పాజిటివ్ కేసులు
రాష్ట్రంలో కొత్తగా 4446 కరోనా కేసులు
కోవిడ్పై పోరాటానికి కుంభమేళా ఓ ప్రతీకగా నిలవాలి : ప్రధాని మోదీ
కోడిగుడ్డులో పచ్చసొనను పడేస్తున్నారా.. అయితే ఇది చదవాల్సిందే..!
పాదాల పగుళ్లు పోవాలంటే ఈ చిట్కాలు పాటించాలి..!