నిన్నమొన్నటి వరకు 3జీ, 4జీ ఫోన్ల హవా సాగింది. ఇక మీదట అంతా 5జీనే అంటున్నాయి మొబైల్ కంపనీలు. ఈ తరుణంలో ఓ కంపెనీ రూ.7వేలలోపే 5జీ ఫోన్ అందివ్వనున్నట్లు సంచలన ప్రకటన చేసింది. ఈ ఏడాది దీపావళి సందర్భంగా 5జీ ఫోన్ను విడుదల చేస్తామని ప్రకటించింది. మరి ఆ కంపెనీ ఏది..? ఆ ఫోన్కు సంబంధించిన విశేషాలు ఏంటి? తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి..
మరిన్ని ఇలాంటి ఆసక్తికర కథనాల కోసం నమస్తే తెలంగాణ యూట్యూబ్ చానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.