హైదరాబాద్, సెప్టెంబర్ 10 (నమస్తే తెలంగాణ): తలసేమియా బాధితుల కోసం తలసేమియా, సికిల్ సెల్ సొసైటీ స్వచ్ఛంద సంస్థ ప్రారంభం నుంచి ఇప్పటివరకు మొత్తంగా 2 లక్షల యూనిట్ల రక్తాన్ని సేకరించిందని సొసైటీ అధ్యక్షుడు చంద్రకాంత్ అగర్వాల్ తెలిపారు.
ఈ కృషిలో తమకు అన్ని విధాలుగా అండగా నిలుస్తున్న దాతలకు శనివారం ఒక ప్రకటనలో ఆయన కృతజ్ఞతలు తెలిపారు.