మేడ్చల్, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ) : ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం బస్తీ దవాఖానలను విస్తరిస్తున్నది. ప్రస్తుతం మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని మేడ్చల్, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, మల్కాజిగిరి, ఉప్పల్ నియోజకవర్గాల్లో ఇప్పటికే 64 బస్తీ దవాఖానల ద్వారా ప్రజలకు వైద్య సేవలు అందిస్తుండగా మరో 18 బస్తీ దవాఖానలను ప్రభుత్వం మంజూరు చేసింది. ఇందులో తొమ్మిది బస్తీ దవాఖానలు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నట్లు జిల్లా వైద్యాధికారి శ్రీనివాస్ తెలిపారు.
దమ్మాయిగూడ-రాజీవ్గృహకల్ప
నాగారం-ఎస్సీ కమ్యూనిటీహాల్
రాంపల్లి-వార్డు కార్యాలయం
పీర్జాదిగూడ-కమల నెహ్రూనగర్-
చెంగిచెర్ల పీర్జాదిగూడ-పర్వతాపూర్-కమ్యూనిటీహాల్
జగద్గిరిగుట్ట-శ్రీనివాసనగర్
భగత్సింగ్నగర్-మల్కాజిగిరి
కొత్తపేట-ప్రజయ్నివాస్మూసాపేట-రాజీవ్గాంధీనగర్