సౌతిండియా స్టార్ హీరోలకు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయిపోయింది పొడుగుకాళ్ల సుందరి పూజాహెగ్డే.
టాలీవుడ్లో మహేశ్బాబు, రాంచరణ్, అల్లుఅర్జున్, ఎన్టీఆర్, ప్రభాస్ లాంటి స్టార్ హీరోలతో నటించి..వన్ ఆఫ్ ది స్టార్ హీరోయిన్ గా మారింది.
ప్రస్తుతం ప్రభాస్తో పాన్ ఇండియా ప్రాజెక్టు రాధేశ్యామ్లో నటిస్తోంది. ఇదిలా ఉంటే ఈ భామ మరో భారీ ప్రాజెక్టులో నటించే ఛాన్స్ కొట్టేసిందన్న వార్త ఇపుడు టాక్ ఆఫ్ ది టౌన్గా మారింది.
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ కొత్త చిత్రంలో పూజాహెగ్డేను హీరోయిన్ గా ఫైనల్ చేశారు.
చిత్రయూనిట్ అధికారికంగా పూజాహెగ్డే పేరు ప్రకటించింది. ముందుగా రష్మికను అనుకున్న మేకర్స్ ఆమె స్థానంలో పూజాహెగ్డేను ఫైనల్ చేశారు.
దక్షిణాదిన నయనతార తర్వాత అత్యధిక రెమ్యునరేషన్ అందుకున్న నటిగా పేరు తెచ్చుకుందీ భామ. ప్రస్తుతం రూ.3 కోట్లు పారితోషికం తీసుకుంటున్నట్టు సౌతిండియా టాక్.
లవ్ కమ్ యాక్షన్ పార్టుతో కార్తీ ‘సుల్తాన్’ ట్రైలర్
సీక్రెట్ ప్లేస్లో సారా..ట్రెండింగ్లో స్టిల్స్
వకీల్సాబ్ ట్రైలర్ డేట్ ఫిక్స్
బాలయ్య-బోయపాటి చిత్రంలో శ్రీకాంత్
‘అసలేం జరిగింది’ ట్రైలర్ లాంఛ్…
రాఘవేంద్రరావు ఇంట తీవ్ర విషాదం
జాతీయ ఉత్తమ తెలుగు చిత్రంగా ‘జెర్సీ’
ఉత్తమ నటి కంగనా.. ఉత్తమ హిందీ చిత్రం చిచోరే