TS EAMCET-2021 : తెలంగాణలో తొలి రోజు ఎంసెట్ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. రోజుకు రెండు విడతల చొప్పున వరుసగా మూడు రోజుల పాటు ఇంజినీరింగ్ పరీక్షలు జరగనున్నాయి. కరోనా నేపథ్యంలో పరీక్షకు హాజరయ్యే విద్యార్థులందరూ మాస్కులు ధరించి పరీక్షా కేంద్రానికి హాజరయ్యారు.