Tokyo Olympics | టోక్యో ఒలింపిక్స్ సెర్మనీ మొదలైంది. జపాన్ చక్రవర్తి నరుహిటో ఈ గేమ్స్ను ప్రారంభించారు. ప్రతిసారి అంగరంగ వైభవంగా జరిగే ఈ వేడుకలు కరోనా కారణంగా ఈ సారి ప్రేక్షకులు లేకుండానే సింపుల్గా నిర్వహిస్తున్నారు.టీమ్స్ పరేడ్లో పాల్గొనే అథ్లెట్ల సంఖ్యను కూడా ఈసారి పరిమితం చేశారు. ఇండియా తరఫున కేవలం 19 మంది అథ్లెట్లు, ఆరుగురు అధికారులు మాత్రమే పాల్గొంటున్నారు. ఈ గేమ్స్లో ఇప్పటి వరకూ అత్యధికంగా భారత్ నుంచి 127 మంది అథ్లెట్లు పోటీ పడుతున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Tokyo Olympics: టోక్యోలో రోడ్లపై బతుకీడుస్తున్న వాళ్లను వెళ్లగొట్టిన నిర్వాహకులు
టోక్యో ఒలింపిక్స్ ఖర్చు ఎంత? జపాన్ ఆర్థిక వ్యవస్థ కుదేలవుతుందా?
Tokyo Olympics: తమ్ముడి కోసం అన్న త్యాగం.. బాక్సర్ అమిత్ ఇన్స్పైరింగ్ స్టోరీ
టోక్యో ఒలింపిక్స్లో టీమిండియా.. వీటిలో మెడల్స్ పక్కా
ఆమె ఇప్పటికీ జీవించి ఉన్న ఓల్డెస్ట్ ఒలింపిక్ చాంపియన్.. ఎవరామె? వయసెంత?
రేవతి వీరమణి.. ఒలింపిక్స్కు వెళ్తున్న ఈ వీర వనిత స్టోరీ చదివి తీరాల్సిందే!
Tokyo Olympics: చరిత్ర సృష్టించనున్న 12 ఏళ్ల సిరియా ఒలింపియన్
okyo Olympics: ఫిజియో థెరపిస్ట్ కావాలని అడగడం కూడా నేరమేనా?: వినేష్ పోగాట్