రెండు రోజుల కిందట దాకా ఎండలు మండిపోయాయి. ఇప్పుడు కాస్త ఉష్ణోగ్రతలు తగ్గిన ఉక్కపోత మాత్రం తగ్గలేదు. మళ్లీ రేపో మాపో ఎండ తీవ్రత పెరిగే అవకాశం ఉంది. సమ్మర్లో ఈ ఎండలను, ఉక్కపోతను తట్టుకోవాలంటే మామూలు ఫ్యాన్ గాలి సరిపోదు.. కూలర్ కచ్చితంగా ఉండాల్సిందే. అందుకే జనాలు కూలర్లు కొనడం మొదలు పెట్టేశారు. హైదరాబాద్లో కాస్త రిస్క్ అయినా సరే అని కూలర్లను కొని బైక్పైనే తీసుకెళ్తూ ఇలా కనిపించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఒంటెల పందేల గురించి మీకు తెలుసా