శ్రీరామనవమి వేడుకల్లో భాగంగా భద్రాద్రిలో గురువారం శ్రీరాముని మహాపట్టాభిషేకాన్ని నిర్వహించారు. కొవిడ్ నిబంధనల దృష్ట్యా భక్తులు లేకుండానే నిత్య కల్యాణ మండపం వద్ద ఈ క్రతువు నిర్వహించారు. బంగారు కిరీటం, పాదుకలు, రాజదండంతో శ్రీరాముడికి అలంకరణ చేశారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
కరోనా కట్టడికి స్పైడర్మ్యాన్ ఫైట్
నైట్ కర్ఫ్యూ.. రోడ్లన్నీ నిర్మానుష్యం
ఎదురెక్కిన గోదారి.. పరవళ్లు తొక్కిన మానేరు