రాష్ట్రంలో 57 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికీ పింఛన్ ఇవ్వాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని హర్షిస్తూ ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలంలో 200 కార్లతో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య భారీ ర్యాలీ నిర్వహించారు. రామానగరం గ్రామంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పూలాభిషేకం చేశారు.