హైదరాబాద్ వేదికగా శనివారం జాతీయ ట్రాక్ సైక్లింగ్ చాంపియన్షిప్ ప్రారంభమైంది. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి దాదాపు 700 మందికి పైగా సైక్లిస్టులు పోటీకి దిగారు. రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై పోటీలను ప్రారంభించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి