రోడ్ సేఫ్టీ వరల్డ్ టీ20 నేపథ్యంలో కనిపించిందీ దృశ్యం. మాజీ క్రికెటర్లు సచిన్, సెహ్వాగ్ ఫొటోలతో కూడిన పతంగులు శుక్రవారం అమృత్సర్లో ఆకర్షించాయి. ప్రముఖ పతంగి తయారీదారుడు జగ్మోహన్ కనోజియా రూపొందించారు. టీ20 సిరీస్ గెలవాలని ఆశిస్తూ ఈ పతంగులను ప్రదర్శించాడు.