కరోనా ఉధృతిని నియంత్రించేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్లు నిర్వహిస్తున్నారు. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ లు లేకుండా కనిపించిన వారిని ఆపి ఫైన్లు విధిస్తున్నారు. వారు మాస్క్లు పెట్టుకున్నాకే అక్కడి నుంచి పంపిస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఒంటెల పందేల గురించి మీకు తెలుసా