నగరం సరికొత్త సొబగులను అద్దుకుంటోంది. నగర సుందరీకరణ పనుల్లో భాగంగా ఎల్బీనగర్ చెక్పోస్టు వద్ద హైవే రోడ్డు, సర్వీస్ రోడ్డు మధ్యలో నూతనంగా నిర్మించిన ఫుట్పాత్ పాదచారులను ఆకర్షిస్తుంది. అక్కడ ఏర్పాటు చేసిన బోలార్డ్స్ కనువిందు చేస్తున్నాయి. ఇక ఆ ఫుట్పాత్కు ఇరువైపులా జీహెచ్ఎంసీ సిబ్బంది మొక్కలు నాటుతున్నారు.