T20 world cup | ఇద్దరు లెజెండ్స్ కలిసిన వేళ అంటూ టీమిండియా మాజీ కెప్టెన్ ఎమ్మెస్ ధోనీ ( M.S. Dhoni ), వెస్టిండీస్ ఓపెనర్ క్రిస్ గేల్ ( chris gayle )మాట్లాడుకుంటున్న ఫొటోను షేర్ చేసింది బీసీసీఐ. ఈ ఫొటో ఇప్పుడు వైరల్ అయింది. సోమవారం ఇంగ్లండ్పై టీమిండియా వామప్ మ్యాచ్ గెలిచిన తర్వాత వీళ్లిద్దరూ కలిసిన ఫొటోను బీసీసీఐ షేర్ చేసింది. ఇద్దరు లెజెండ్స్.. ఒక గుర్తుండిపోయే జ్ఞాపకం. ధోనీ, గేల్ కలిసిన వేళ అంటూ బీసీసీఐ ఈ ఫొటోను ట్విటర్లో పోస్ట్ చేసింది.