భానుడి భగభగలకు జనాలు బెంబేలెత్తిపోతున్నారు. ఎండ వేడిమికి పగటిపూట బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు. పెరిగిపోయిన ఉష్ణోగ్రతల కారణంగా శుక్రవారం నెక్లెస్ రోడ్డు, సచివాలయం రహదారులపై జనాలు లేక ఇలా వెలవెలబోయాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
మాస్క్ పెట్టుకోమని చెప్తే వినరే..
మండే ఎండల్లో ఈ చెట్టే పావురాలకు నీడ
మండే ఎండల్లో ఈ చెట్టే పావురాలకు నీడ
ఎడారి కాదు.. ముంబై మహానగరమే