న్యూఢిల్లీ: 18 ఏండ్డ్లు నిండిన వారందరికీ ఉచితంగా వ్యాక్సిన్ వేస్తామని ప్రధాని మోడీ ప్రకటించారు. ప్రభుత్వ ఆసుపత్రులతోపాటు, ప్రైవేటు దవాఖానల్లో ఈ టీకా వేసుకోవచ్చు. ప్రైవేటులో వేసుకునేవారు రూ. 150 సర్వీసు చార్జి చెల్లించాల్సి ఉంటుందని మోదీ తెలిపారు.
తాము 25 శాతం వ్యాక్సిన్లను ప్రైవేట్ దవాఖానలకు అందుబాటులో ఉంచామని తెలిపారు. కరోనాతో ఎంతో మంది ఆప్తులను కోల్పోయాం అని ఆవేదన వ్యక్తం చేశారు. ఆప్తులను కోల్పోయిన కుటుంబాల బాధను పంచుకుంటున్నట్లు తెలిపారు.
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
చరిత్రలో ఈరోజు.. తొలి వన్డే వరల్డ్ కప్ ప్రారంభం
సెంట్రల్ బ్యాంక్, ఐఓబీలో వాటా విక్రయానికి కేంద్రం సన్నాహలు
అన్లాక్ షురూ : మెట్రో రైల్, మార్కెట్లు ఓపెన్
కొవిడ్ చికిత్స నుంచి ఐవర్మెక్టిన్, డాక్సీసైక్లిన్ ఔట్.. సీటీ స్కాన్లూ వద్దు!
దేశంలో ప్రమాదకరమైన కరోనా మరో వేరియంట్ గుర్తింపు
కొవాగ్జిన్ కంటే కొవిషీల్డ్తోనే ఎక్కువ యాంటీబాడీలు!
మళ్లీ అమ్మాయి పుట్టిందని భార్యా పిల్లలను బావిలోకి తోసేసిన భర్త
బాదుడే బాదుడు.. మరోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
ఢిల్లీ ఎయిమ్స్లో పిల్లలపై కొవాగ్జిన్ ట్రయల్స్
అధిష్ఠానం కోరితే రాజీనామా చేస్తా
జూలై 1 నుంచి బ్యాడ్ బ్యాంక్ ప్రారంభం?! ఎందుకంటే?!
చోక్సీ అప్పగింత డౌటేనా? అసలేం జరిగింది?!
స్వల్పకాలం కార్ల ధరలు స్టేబుల్: ఫోక్స్ వ్యాగన్