అక్కడ జూన్ 1 నుంచి 10th పరీక్షలు

కోల్కతా: దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం పూర్తిగా తగ్గకపోయినా విద్యార్థుల భవిష్యత్తు కోసం కనీసం 10th, ఇంటర్ విద్యార్థులకైనా వార్షిక పరీక్షలు నిర్వహించాలని వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు భావిస్తున్నాయి. అందులో భాగంగానే పలు రాష్ట్రాలు పరీక్షల నిర్వహణకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. పశ్చిమబెంగాల్ ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసి ఏకంగా పరీక్షల తేదీలనే ప్రకటించేసింది.
వెస్ట్బెంగాల్ సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డు (పదవ తరగతి) పరీక్షలను 2021, జూన్ 1 నుంచి, హయ్యర్ సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డు (ఇంటర్) పరీక్షలను 2021, జూన్ 15 నుంచి నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు పశ్చిమబెంగాల్ ఉన్నత విద్యామండలి ఒక ప్రకటన చేసింది.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- జై శ్రీరాం అంటే తప్పేంటి: నేతాజీ మనుమడు
- జగిత్యాల జిల్లాలో విషాదం.. ప్రేమజంట ఆత్మహత్య
- దివ్యమైన ఆలోచన.. చంద్రకాంత్కు ఎఫ్టీసీసీఐ అవార్డు
- చెత్త ప్రాసెసింగ్ ప్లాంట్లో భారీ అగ్నిప్రమాదం
- 2,697 కరోనా కేసులు.. 56 మరణాలు
- శ్రీశైలంలో కార్మికశాఖ స్పెషల్ డ్రైవ్
- కేంద్ర సాయుధ పోలీసు దళాలకు ప్రత్యేక ఆరోగ్య పథకం
- ఏ వ్యాక్సిన్ ఎంత వరకూ ఇమ్యూనిటీ ఇస్తుంది..?
- తమిళ సంస్కృతి ప్రధాని మోదీకి తెలియదు: రాహుల్
- ఎగ్ ఫేస్ మాస్క్తో ఎన్నో లాభాలు..