National
- Jan 02, 2021 , 18:47:19
సంక్రాంతి నాటికి అందుబాటులోకి వ్యాక్సిన్: యూపీ సీఎం

లక్నో: ఉత్తరప్రదేశ్లో ఈ నెల 14న జరుగబోయే మకర సంక్రాంతి నాటికి కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చెప్పారు. శనివారం జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. ప్రధాని నరేంద్రమోదీ సారథ్యంలో 2020 మార్చిలో కొవిడ్-19 నిర్మూలనకు పాటించాల్సిన జాగ్రత్తలపై ప్రచారం మొదలుపెట్టామన్నారు. ఈ ఏడాది ఆరంభంలోనే రాష్ట్రంలో వ్యాక్సిన్ డ్రై రన్ ప్రారంభించామని, మకర సంక్రాంతి నాటికి వ్యాక్సిన్ కూడా అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- వ్యవసాయ మంత్రిని అడ్డుకుని నిలదీసిన రైతులు
- వ్యవసాయ చట్టాలపై పదో విడత చర్చలు ప్రారంభం
- షూటింగ్ వల్లే ఆలియా భట్ అలసిపోయిందా ?
- గండిపేటకు పర్యాటక సొబగులు..డిజైన్ రెడీ
- హర్భజన్ను వదులుకున్న చెన్నై సూపర్ కింగ్స్
- కోల్డ్ స్టోరేజ్లో1,000 కొవిషీల్డ్ డోసులు ధ్వంసం
- ఆర్మీ యూనిఫాంలో రైతు నిరసనల్లో పాల్గొనవద్దు..
- రిషబ్ పంత్కు కెరీర్ బెస్ట్ ర్యాంక్
- 60 దేశాల్లో యూకే కరోనా వేరియంట్..
- మహేశ్ బాబు స్కిన్ స్పెషలిస్ట్ ఈమెనే..!
MOST READ
TRENDING