హైదరాబాద్ : సీఎం కేసీఆర్ ఆదేశాలకు మేరకు సూపర్ స్ప్రైడర్లలో భాగంగా రాష్ట్రంలోని 50 వేల ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లకు రేపటి నుంచి కొవిడ్ వ్యాక్సినేషన్ను ప్రారంభించాలని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు అధికారులను ఆదేశించారు. మూడు రోజుల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించి ఆర్టీసీ, వైద్య , ఆరోగ్య శాఖ అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని మంత్రి ఆదేశించారు.
ఇవి కూడా చదవండి..
కరోనా వ్యాక్సిన్ రెండో డోస్ తీసుకున్న మంత్రి సత్యవతి
Freedom of Speech: ట్విట్టర్ Vs కేంద్రం టూల్కిట్ల ‘పీటముడి ’