గోవాలో ఉపరాష్ట్రపతి వెంకయ్య భోగి వేడుకలు

పనాజీ: తెలుగు ప్రజలందరికీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు భోగి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అందరి జీవితాల్లో భోగభాగ్యాలను, ఆయురారోగ్యాలను తీసుకువాలని ఆకాంక్షించారు. సంక్రాంతి సందర్భంగా కుటుంబ సమేతంగా గోవాలోని రాజ్ భవన్లో భోగిమంట వేడుకలో ఉపరాష్ట్రపతి పాల్గొన్నారు. ‘భోగి పండుగ శుభాకాంక్షలు. చిన్నా పెద్దా అంతా కలిసి ఆనందో త్సాహాలతో వేసే భోగి మంటలు ప్రతికూల ఆలోచనలను వదలి సానుకూల దృక్ఫథంతో ముందుకు సాగాలనే సందేశాన్నిస్తాయి. భోగి అందరి జీవితాల్లోకి భోగభాగ్యాలను, ఆయురారోగ్యాలను తీసుకురావాలని మనసారా ఆకాంక్షిస్తున్నాను’ అని ట్వీట్ చేశారు.
సంక్రాంతి సందర్భంగా కుటుంబ సమేతంగా గోవా లోని రాజ్ భవన్ లో భోగి మంట వేస్తున్న గౌరవ ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు శ్రీమతి ఉషమ్మ. #Bhogi pic.twitter.com/INkq7A8mms
— Vice President of India (@VPSecretariat) January 13, 2021
‘భోగి’ పండుగ శుభాకాంక్షలు. చిన్నా పెద్దా అంతా కలిసి ఆనందోత్సాహాలతో వేసే భోగి మంటలు ప్రతికూల ఆలోచనలను వదలి సానుకూల దృక్ఫథంతో ముందుకు సాగాలనే సందేశాన్నిస్తాయి. భోగి అందరి జీవితాల్లోకి భోగభాగ్యాలను, ఆయురారోగ్యాలను తీసుకురావాలని మనసారా ఆకాంక్షిస్తున్నాను. #Bhogi #Bhogi2021 pic.twitter.com/jLDx5ODJTR
— Vice President of India (@VPSecretariat) January 13, 2021
తాజావార్తలు
- బైడెన్కు ఆ "బిస్కెట్" ఇవ్వకుండానే వెళ్లిపోయిన ట్రంప్
- ఆర్మీ నకిలీ ఐడీకార్డులు తయారు చేస్తున్న ముఠా అరెస్ట్
- ఎస్బీఐ పీఓ మెయిన్ అడ్మిట్ కార్డుల విడుదల
- కరోనా టీకా తీసుకున్న ఆశా వర్కర్కు అస్వస్థత
- క్లినిక్ బయట ఫొటోలకు పోజులిచ్చిన కోహ్లి, అనుష్క
- మీర్జాపూర్ టీంకు నోటీసులు.. అమెజాన్ ప్రైమ్కు మరిన్ని కష్టాలు..!
- కోబ్రా ఫోర్స్లోకి మహిళల్ని తీసుకుంటున్నాం..
- శాండల్వుడ్ డ్రగ్ కేసు.. నటి రాగిణి ద్వివేదికి బెయిల్
- షార్ట్సర్య్కూట్తో యూరియా లారీ దగ్ధం
- రైల్వే కార్మికులతో స్నేహభావంగా మెలిగాం : మంత్రి కేటీఆర్