చెన్నై: సన్రైజర్స్ హైదరాబాద్ టీమ్ మిస్టరీ గర్ల్ మళ్లీ వచ్చేసింది. ఆ మధ్య వేలంలో సన్రైజర్స్ టేబుల్ దగ్గర కనిపించి ఆ అమ్మాయిపైకే కెమెరాలు మళ్లీ మళ్లీ జూమ్ చేశాయి. దీంతో ఈ మిస్టరీ గర్ల్ ఎవరా అంటూ అభిమానులు తెగ ఆరా తీశారు. ఇప్పుడా మిస్టరీ గర్లే సన్రైజర్స్ తొలి మ్యాచ్కు వచ్చింది. స్టాండ్స్లో కూర్చొని టీమ్ను చీర్ చేసింది.
ఇంతకీ ఈ మిస్టరీ గర్ల్ ఎవరో తెలుసా? ఈమె పేరు కావ్య మారన్. సన్రైజర్స్ హైదరాబాద్ టీమ్ సీఈవో. తమిళనాడు మీడియా కింగ్ కళానిధి మారన్ ఏకైక కూతురు. సన్ నెట్వర్క్ చానెల్స్ బిజినెస్లోనూ ఆమె చాలా యాక్టివ్గా ఉంది. ఆమె తొలిసారి 2018 సీజన్ ఐపీఎల్లో కనిపించింది. అప్పుడు కూడా కోల్కతా నైట్రైడర్స్ మ్యాచ్లోనే కావ్య మారన్ కనిపించడం విశేషం. ఆదివారం మ్యాచ్లో కేకేఆర్ ఓపెనర్ గిల్ను రషీద్ అవుట్ చేయగానే కావ్య సెలబ్రేట్ చేసుకున్న వీడియో వైరల్ అయింది.
ఇవి కూడా చదవండి
లవ్ జిహాద్ నిజం.. ఇండియాను హిందూ దేశంగా ప్రకటించండి: పీసీ జార్జ్
క్రికెట్ చరిత్రలో నిలిచిపోయే ఆ రికార్డుకు 17 ఏళ్లు
ఐపీఎల్లో నైట్రైడర్స్ 100వ విజయం.. షారుక్ఖాన్ రియాక్షన్ ఇదీ
రిషీ కపూర్, ఇర్ఫాన్ ఖాన్కు బాఫ్టా నివాళులు
కొవిడ్ భయాలు.. దారుణంగా పతనమైన స్టాక్ మార్కెట్
కరోనా కల్లోలం.. ఇండియాలో కొత్తగా 1.69 లక్షల కేసులు
సుప్రీంకోర్టులో కరోనా కలకలం.. 50 శాతం సిబ్బందికి పాజిటివ్!