National
- Jan 05, 2021 , 01:27:37
ఈడీ విచారణకు వర్షా రౌత్

ముంబై, జనవరి 4: మనీ ల్యాండరింగ్ కేసులో శివసేన నేత సంజయ్ రౌత్ భార్య వర్షా రౌత్ సోమవారం ఈడీ విచారణకు హాజరయ్యారు. పంజాబ్-మహారాష్ట్ర కోఆపరేటివ్ (పీఎంసీ) బ్యాంకులో రుణాల కుంభకోణానికి సంబంధించి ఆమెకు ఈడీ ఇంతకుముందు మూడుసార్లు సమన్లు జారీ చేసింది. ఆరోగ్యం బాగాలేదంటూ మూడుసార్లూ ఆమె విచారణకు గైర్హాజరయ్యారు.
తాజావార్తలు
- ట్రాక్టర్ బోల్తా..17 మందికి తీవ్ర గాయాలు, ఒకరు మృతి
- కారంపొడి తింటే బరువు తగ్గుతారా..!
- డ్రైవర్ను కొట్టిన ప్రముఖ నటుడు.. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు
- విద్యుదాఘాతంతో వేర్వేరు ఘటనల్లో నలుగురు మృతి
- పూరి, విజయ్ సినిమా.. టైటిల్, ఫస్ట్లుక్ విడుదలకు టైం ఫిక్స్
- విజయవాడ హైవేపై భారీ ట్రాఫిక్ జాం
- కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్లో భారత్ టాప్
- దీప్సింగ్ సహా పలువురికి ఎన్ఐఏ సమన్లు: రైతు నేతల ఫైర్
- శ్రీను వైట్ల టు బాబీ..రవితేజ పరిచయం చేసిన డైరెక్టర్లు వీళ్లే
- యాడ్ జింగిల్స్ సాంగ్.. వావ్! ఎంత బాగుందో..
MOST READ
TRENDING