నిజామాబాద్ : జిల్లాలోని రెంజల్ మండలం కందకుర్తి వద్ద గోదావరి నది తీరంలో ప్రసిద్ధ శివాలయం వరద నీటిలో మునిగింది. రెండు రోజులుగా గోదావరి పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు నదిలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీనికి తోడుగా ఎగువ మహారాష్ట్ర నుంచి పెద్దఎత్తున ప్రవాహం వస్తుండడంతో గోదావరి నిండుగా ఉరకలేస్తోంది.
ఇవి కూడా చదవండి..
బైక్ను ఢీ కొట్టిన డీసీఎం..ఒకరి మృతి
శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు భారీ ఇన్ ఫ్లో
ఐసీసీ ప్లేయర్స్ ఆఫ్ ద మంత్ వీళ్లే
మేలో పెళ్లి.. తాజాగా ప్రెగ్నెంట్ అని ప్రకటించిన సాహోబ్యూటీ
బీజేపీ నుంచి టీఆర్ఎస్లోకి భారీగా చేరికలు