National
- Dec 30, 2020 , 14:41:43
ఆకాశ్ క్షిపణుల ఎగుమతికి కేంద్ర కేబినెట్ ఆమోదం

న్యూఢిల్లీ: దేశీయంగా రూపొందించిన ఆకాశ్ క్షిపణుల ఎగుమతికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో ఈ ఉదయం సమావేశమైన కేంద్ర మంత్రిమండలి ఆకాశ్ క్షిపణి వ్యవస్థ ఎగుమతికి అనుమతించిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. అదేవిధంగా ఈ ఎగుమతులకు తక్షణ అనుమతులు మంజూరు చేయడం కోసం ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసినట్లు మంత్రి వెల్లడించారు. అయితే భారత బలగాలు వినియోగిస్తున్న ఆకాశ్ మిసైట్ సిస్టమ్, తాజాగా ఎగుమతులకు అనుమంతించిన అకాశ్ మిసైల్ సిస్టమ్ వేర్వేరు అని రాజ్నాథ్సింగ్ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- రోటోవేటర్ కిందపడి బాలుడు మృతి
- విజయ్ దేవరకొండపై భారీ బడ్జెట్ వర్కవుట్ అయ్యేనా..?
- శ్రీశైలం మల్లన్న హుండీ ఆదాయం రూ.3.82 కోట్లు
- 'వకీల్సాబ్' కామిక్ బుక్ కవర్ లుక్ అదిరింది
- 23న ఎఫ్టీసీసీఐ అవార్డుల ప్రదానోత్సవం..
- శింబును వెలేసిన నిర్మాతల మండలి..?
- వేరుశనగ క్వింటాల్ @ రూ.7,712
- లైంగిక దాడి కేసులో వ్యక్తి 27 ఏళ్లు జీవిత ఖైదు
- ఈ 31లోపు అర్హులైన అందరికీ పదోన్నతులు : వి. శ్రీనివాస్ గౌడ్
- మీరారాజ్పుత్ హొయలు చూడతరమా..!
MOST READ
TRENDING