National
- Jan 05, 2021 , 16:47:41
ఫిబ్రవరి ఒకటో తేదీన కేంద్ర బడ్జెట్

న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్ను ఫిబ్రవరి ఒకటో తేదీన ప్రవేశపెట్టనున్నారు. ఈనెల 29వ తేదీ నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభంకానున్నట్లు ప్రభుత్వ వర్గాల ద్వారా తెలుస్తోంది. వాస్తవానికి గత ఏడాది కరోనా వైరస్ వల్ల శీతాకాల సమావేశాలను రద్దు చేశారు. అంతే కాదు, గత ఏడాది వర్షాకాల సమావేశాలను అర్ధాంతరంగా ముగించారు. జనవరి 29వ తేదీన రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగం చేయనున్నారు. కోవిడ్ నిబంధనలతో సమావేశాలను నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 15వ తేదీ వరకుతొలి దఫా సమావేశాలు జరగనున్నట్లు తెలుస్తోంది. మార్చి 8వ తేదీ నుంచి ఏప్రిల్ 8 వరకు రెండవ దఫా బడ్జెట్ సమావేశాలను నిర్వహించనున్నారు.
తాజావార్తలు
- ఇకపై పార్లమెంట్ క్యాంటీన్లో నో సబ్సిడీ ఫుడ్!
- ఎములాడలో దంతెవాడ ఎమ్మెల్యే పూజలు
- శ్రీలంక జలాల్లో మునిగిన భారత ఫిషింగ్ బోట్
- హెచ్-1బీ కోసం ఓపీటీ దుర్వినియోగం: దర్యాప్తుకు అమెరికా సిద్ధం!
- ’అల్లుడు అదుర్స్’ కలెక్షన్లలో వెనకబడిందా..?
- భద్రాద్రి కొత్తగూడెంలో తొలిసారిగా బాలల అదాలత్
- ఓఆర్ఆర్పై రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
- దాహం తీర్చే యంత్రం.... వచ్చేసింది..!
- కామెడీ టచ్తో ‘బంగారు బుల్లోడు’ ట్రైలర్
- ఇంగ్లాండ్తో తొలి రెండు టెస్టులకు భారత జట్టు ప్రకటన
MOST READ
TRENDING