హైదరాబాద్, జూన్ 13 (నమస్తే తెలంగాణ): యాదాద్రిభువనగిరి జిల్లా కలెక్టర్గా పమేలా సత్పతిని ప్రభుత్వం నియమించింది. ప్రస్తుత కలెక్టర్ అనితారామచంద్రన్ను బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ ఉత్తర్వులు జారీచేశారు.