National
- Dec 22, 2020 , 06:58:13
కాశ్మీర్లో ఇద్దరు ఉగ్రవాదుల లొంగుబాటు

శ్రీనగర్ : జమ్మూ కాశ్మీర్లోని కుల్మాగ్ జిల్లాలోని టోంగ్డాంగ్ ప్రాంతంలో ఉగ్రవాదులు, భద్రతా దళాలతో జరిగిన ఎన్కౌంటర్ సందర్భంగా ఇద్దరు స్థానిక ఉగ్రవాదులు లొంగిపోయారు. ఈ సందర్భంగా వారిని పోలీసులు, సైన్యం అదుపులోకి తీసుకుంది. ఇద్దరు ఉగ్రవాదులు లష్కరే తోయిబాకు చెందిన వారిగా సమాచారం. ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారం మేరకు భద్రతా బలగాలు, కాశ్మీర్ పోలీసులు సంయుక్త సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఇద్దరు ఉగ్రవాదులు కుటుంబ సభ్యుల విజ్ఞప్తి వారు పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఈ సందర్భంగా వారి నుంచి రెండు తుపాకులు, మందుగుండు సామగ్రిని భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి.
తాజావార్తలు
- ‘కరోనా’కు ఎదురొడ్డి..
- ముగిసిన బ్రహ్మోత్సవాలు
- ‘హాల్మార్క్' నిర్వాహకుల ఇష్టారాజ్యం
- టీఆర్ఎస్ నాయకుడి పేరిట నకిలీ ఫేస్ బుక్ ఖాతా
- టీకా వచ్చేసింది.. ఆందోళన వద్దు
- మహమ్మారి అంతానికి నాంది
- తెలంగాణ భవన్ త్వరగా పూర్తి చేయాలి
- ప్రజాసంక్షేమానికి ప్రభుత్వం కృషి
- మెరిసిన గిరిజన విద్యార్థి
- కరోనా వ్యాక్సిన్ తయారీ గర్వకారణం
MOST READ
TRENDING