National
- Dec 25, 2020 , 01:38:10
డ్రైవర్ లేకుండానే రైలు

న్యూఢిల్లీ: డ్రైవర్తో పనిలేకుండా దానంతట అదే నడిచే అత్యాధునిక మెట్రో రైలు ఈ నెల 28న ఢిల్లీలో ప్రారంభం కానున్నది. ఢిల్లీ మెట్రోరైల్ కార్పొరేషన్లో భాగమైన మెజెంటా లైన్లో ప్రధాని మోదీ ఈ రైలును ప్రారంభిస్తారు. డ్రైవర్ లేకుండా నడిచే రైలు దేశంలో ఇదే మొదటిది. జనక్పురి వెస్ట్ - బొటానికల్ గార్డెన్ మధ్య 37 కిలోమీటర్లు ప్రయాణించే ఈ రైలులో పలు ప్రత్యేకతలున్నాయని డీఎంఆర్సీ అధికారులు గురువారం తెలిపారు.
తాజావార్తలు
- రిపబ్లికన్ నేత ట్విట్టర్ అకౌంట్ లాక్.. ఎందుకో తెలుసా ?
- బూర్గుల నర్సింగరావు మృతి.. కేటీఆర్ సంతాపం
- కమెడీయన్స్ గ్రూప్ ఫొటో.. వైరల్గా మారిన పిక్
- ఇక మీ ఇష్టం.. ఏ పార్టీలో అయినా చేరండి!
- వాఘాలో ఈ సారి బీటింగ్ రిట్రీట్ ఉండదు..
- గుంటూరు జిల్లాలో విషాదం.. ప్రేమజంట ఆత్మహత్య
- ప్రత్యేక గుర్తింపుకోసమే అంగన్వాడీలకు యూనిఫాం
- భార్యలతో గొడవపడి ఇద్దరు భర్తల ఆత్మహత్య
- పెంపుడుకుక్కకు అంత్యక్రియలు...!
- తెలుగు ప్రజల ఆరాధ్యదైవం ‘అన్న’ కన్నుమూత
MOST READ
TRENDING