యమునా నదిపై విషపు నురగలు!

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో యమునా నది కాలుష్య కాసారంగా మారింది. నగరంలోని వివిధ పరిశ్రమలు వ్యర్థాలను యమునా నదిలోకే వదులుతుండటంతో ఆ నదిలోని నీరు పూర్తిగా కలుషితమై పోతున్నది. నదిలోని చేపలు, ఇతర జీవులు మృత్యువాత పడుతున్నాయి. రోజూ నదిలో చేరుతున్న రసాయన వ్యర్థాల కారణంగా నీరు విషతుల్యంగా మారిపోతున్నది. వ్యర్థాల చేరిక అంతకంతకే పెరిగిపోతుండంతో నీటి ఉపరితలంపై తెల్లటి విషపు నురగలు పేరుకుపోతున్నాయి. ఢిల్లీలోని కలింద్ కుంజ్ ఏరియాలో యుమునా నదిపై పేరుకున్న విషపు నురగలకు సంబంధించిన దృశ్యాలను కింది చిత్రాల్లో చూడవచ్చు.
Delhi: Toxic foam floats on the surface of river Yamuna.
— ANI (@ANI) January 10, 2021
Visuals from Kalindi Kunj area. pic.twitter.com/8RAORHqsE9
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- క్షమాపణ సరిపోదు.. అమెజాన్ను నిషేధిస్తాం : బీజేపీ
- లీటర్ పెట్రోల్ @ రూ. 85.. మరోసారి పెరిగిన ధర
- రుణయాప్ డైరెక్టర్లు చైనాకు..?
- గొర్రె, పొట్టేలుకు కల్యాణం.. ఎందుకో తెలుసా?
- సాయుధ దళాల సేవలు అభినందనీయం
- అడ్డుగా ఉన్నాడనే.. భర్తను హత్య చేసింది
- నగరి ఎమ్మెల్యే రోజా కంటతడి
- నేరాలకు ఎంటర్నెట్
- వరి నాటు వేసిన మంత్రి శ్రీనివాస్గౌడ్
- ఆదిపురుష్పై క్రేజీ అప్డేట్ ఇచ్చిన ప్రభాస్