వికారాబాద్ : జిల్లాలోని మోమిన్పేట్ మండలం ఎన్కతల గ్రామ పరిధిలోని శనేశ్వర ఆలయంలో చోరీకి పాల్పడిన కేసును పోలీసులు 48 గంటల్లోనే ఛేదించారు. ముగ్గురు నిందితులను పట్టుకుని వారి వద్ద నుంచి అలయంలో దొంగలించిన సుమారు ఆరు కిలోల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్ కు తరలించామని జిల్లా ఎస్పీ నారాయణ తెలిపారు. నేరస్తులను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్వహరించిన పోలీసులను ఎస్పీ అభినందించారు. వారికి రివార్డ్స్ అందజేస్తామన్నారు.
ఇవి కూడా చదవండి..
కాళేశ్వరం వద్ద పెరుగుతున్న గోదావరి నీటి మట్టం
ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు
బ్లాక్ మార్కెట్లో పత్తి విత్తనాలు అమ్ముతున్న వ్యక్తి అరెస్ట్
వరంగల్లో హైటెక్స్ నిర్మాణానికి టీఎస్ఐఐసీ అనుమతులు
రైతువేదికలు ప్రారంభించిన మంత్రి జగదీష్ రెడ్డి