న్యూఢిల్లీ: దేశ రాజధాని ప్రాంతానికి (ఎన్సీఆర్) పది కిలోమీటర్ల లోపల, 10 లక్షల జనాభా ఉన్న నగరాల్లో థర్మల్ పవర్ ప్లాంట్ల ఏర్పాటుకు సంబంధించి నియమాల్లో సవరణలు చేస్తూ కేంద్ర పర్యావరణ శాఖ కొత్త నిబంధనలను విడుదల చేసింది. ఉద్గారాలకు సంబంధించి 2022 చివరినాటికి ఆయా ప్లాంట్లు నిబంధనలు పాటించాలని వెల్లడించింది. దీనిని పర్యవేక్షించేందుకు సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్టు (సీపీసీబీ) నేతృత్వంలో ఓ కార్యదళాన్ని ఏర్పాటు చేస్తామని పేర్కొంది.
ఇవి కూడా చదవండి..
450 మంది టూరిస్టులను రక్షించిన భారత జవాన్లు
విద్యార్థినిపై గ్యాంగ్ రేప్.. బాధితురాలు ఆత్మహత్య
అస్సాంలో బీజేపీ నేత కారులో ఈవీఎం
60 ఏండ్లు దాటినా.. ఖండాలు మారినా.. అదే ప్రేమ!
స్టాలిన్ అల్లుడి ఇంట్లో ఐటీ సోదాలు
స్పీడ్ ఎక్కువ.. డేంజర్ తక్కువ!