కోల్కతా: భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. దక్షిణ 24 పరగణాలు జిల్లా బెహలా పట్టణంలోని బహిషా శశిభూషణ్ జనకల్యాణ్ విద్యాపీఠ్లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్లో ఆయన ఓటేశారు. ఆయనతోపాటు ఆయన కుటుంబసభ్యులు కూడా వారి ఓటు హక్కును వినియోగించుకున్నారు. పశ్చిమబెంగాల్లో 8 విడుతల అసెంబ్లీ ఎన్నికల పోలింగ్లో భాగంగా ఇవాళ 4వ విడుత పోలింగ్ జరుగుతున్నది. మధ్యాహ్నం 1.30 గంటలవరకు 52.89 శాతం పోలింగ్ నమోదైంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
రాష్ట్రంలో కొత్తగా 2909 కరోనా కేసులు
కూచ్బెహర్ ఘటన చాలా బాధాకరం: ప్రధాని మోదీ
ఈ రోగాలుంటే డ్రై ఫ్రూట్స్ తినాల్సిందే !
ప్లే గ్రౌండ్లో మిస్సైల్.. షాకైన పిల్లలు..!
కొవిడ్ వ్యాక్సిన్కు బదులుగా యాంటీ రాబిస్ డోసులిచ్చారు..
పెట్టుబడులకు కేరాఫ్ హైదరాబాద్
నియోజకవర్గంలో మహిళల ఓట్లన్నీ నావే: పాయెల్ సర్కార్