National
- Dec 24, 2020 , 07:49:33
12వ తరగతి విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.10వేలు!

కోల్కతా : ఆన్లైన్ పాఠాలు వింటున్న 12వ తరగతి విద్యార్థులు అందుకు అవసరమైన స్మార్ట్ఫోన్లు, ట్యాబెట్లను కొనుక్కోవడానికి ఒక్కొక్కరికి రూ.10,000 చొప్పున అందజేస్తామని పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జీ చెప్పారు. ఆన్లైన్ తరగతులకు ట్యాబ్లెట్లు, స్మార్ట్ ఫోన్లు అవసరమని, వీటిని అందజేస్తామని గతంలో తాము హామీ ఇచ్చామని, అయితే ప్రభుత్వ పాఠశాలలు, మదర్సాలలో చదువుతున్న దాదాపు 9.5 లక్షల మంది 12వ తరగతి విద్యార్థులకు సరిపడా ట్యాబ్లెట్లు, స్మార్ట్ ఫోన్లను అందజేయడం కొంత కష్టంగా ఉన్నదని తెలిపారు. ఈ నేపథ్యంలో విద్యార్థుల ఖాతాలో డబ్బులు జమచేస్తామని, ఆ డబ్బుతో వాళ్లు స్మార్ట్ ఫోన్లు కొనుగోలు చేసుకోవచ్చని సూచించారు.
తాజావార్తలు
- ఏసీబీ వలలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ జీఎం సుధాకర్రెడ్డి
- క్వారంటైన్లో ప్లేయర్స్.. 4 కోట్ల డాలర్ల ఖర్చు!
- వోగ్ మ్యాగ్జిన్ కవర్ పేజీలో రెండోసారి కమలా హ్యారిస్
- విద్యుత్ షాక్తో వ్యక్తి మృతి?
- కుమారుడి హత్యకు తండ్రి 3 లక్షల సుపారీ
- రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా చర్యలు
- మోసగాళ్లు ఏ విధంగా ఆకర్షిస్తారో తెలుసా?.. వీడియో
- వ్యవసాయ మంత్రిని అడ్డుకుని నిలదీసిన రైతులు
- వ్యవసాయ చట్టాలపై పదో విడత చర్చలు ప్రారంభం
- షూటింగ్ వల్లే ఆలియా భట్ అలసిపోయిందా ?
MOST READ
TRENDING