National
- Dec 29, 2020 , 11:20:30
కడప ప్రొద్దుటూర్లో టీడీపీ నేత హత్య

అమరావతి : కడప జిల్లా ప్రొద్దుటూరులో టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి నందం సుబ్బయ్య మంగళవారం దారుణ హత్యకు గురయ్యారు. సోమలవారిపల్లెలో ఖాళీ స్థలంలో సుబ్బయ్యను గుర్తు తెలియని దుండగులు బండరాళ్లతో కొట్టి హతమార్చారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ జరుపుతున్నారు. హత్యకు గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు. రాజకీయ కారణాలతోనే హత్య జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.
తాజావార్తలు
- గ్రేటర్ ఓటర్లు.. 87.65 లక్షలు
- ఆ సీక్రెట్ ప్లేస్ను.. పసిగట్టలేకపోయారు
- ప్రాణాలు తీసిన పతంగులు
- ఇప్పుడుభూమి కొంటే పరిహారానికి అనర్హులు
- తిరుగు ప్రయాణానికీ రైళ్లు, బస్సులు
- కల్యాణ వైభోగమే..
- టీకా.. వేశాక అరగంట అక్కడే
- మీటర్లు రిపేర్లు ఉంటే బాగు చేసుకోవాలి..
- శిల్పారామంలో సంక్రాంతి సందడి
- వారం పాటు ఖైరతాబాద్ రైల్వే గేటు మూసివేత
MOST READ
TRENDING