National
- Nov 24, 2020 , 16:57:27
సుప్రీంకోర్టులో ఆర్నబ్ పిటిషన్పై విచారణ వాయిదా

న్యూఢిల్లీ: రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ ఆర్నబ్ గోస్వామి పిటిషన్పై విచారణను సుప్రీంకోర్టు రెండు వారాలపాటు వాయిదా వేసింది. మహారాష్ట్ర అసెంబ్లీ సెక్రెటరీ తనకు ఇచ్చిన ప్రివిలేజ్ నోటీస్ను వ్యతిరేకిస్తూ ఆర్నబ్ గోస్వామి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ను ఇవాళ విచారణకు స్వీకరించిన దేశ సర్వోన్నత న్యాయస్థానం.. విచారణను రెండు వారాలపాటు వాయిదా వేసింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఆ రాష్ట్ర అసెంబ్లీ కార్యదర్శి.. ఆర్నబ్ గోస్వామికి ప్రివిలేజ్ నోటీస్ ఇష్యూ చేశారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- మెగా హీరోల మూవీ రిలీజ్ డేట్స్ వచ్చేశాయి..!
- ఢిల్లీలో స్వల్ప భూకంపం.. 2.8 తీవ్రత
- ఆ రెండు రాష్ట్రాల్లోనే 70 శాతం కరోనా కేసులు
- పార్లమెంట్ క్యాంటీన్లో హైదరాబాద్ బిర్యానీ ఎంతో తెలుసా?
- సలార్ కథానాయికని ప్రకటించిన చిత్ర బృందం
- తమిళనాడులో దొంగల బీభత్సం : 17 కేజీల బంగారం చోరీ
- రైలు కింద పడి నలుగురి ఆత్మహత్య
- గుంత కనిపిస్తే..అధికారులకు జీహెచ్ ఎంసీ కమిషనర్ సీరియస్ వార్నింగ్
- మొసలితో పరాచకాలు..అరెస్ట్ చేసిన పోలీసులు
- నగరవాసుల యాదిలోకి మరోసారి డబుల్ డెక్కర్ బస్సు
MOST READ
TRENDING