ప్రజలకు న్యాయం అందించడం కోర్టుల విధి మాత్రమే కాదని, కార్యనిర్వాహక, శాసన, న్యాయ వ్యవస్థలకు రాజ్యాంగం సమానమైన బాధ్యత కల్పించిందని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. న్యాయ పంపిణీ కోర్టుల బాధ్యతేనన్న భావనను �
స్వతంత్ర భారత వజ్రోత్సవాలు అంబరానికి విస్తరించాయి. వేడుకలతో దేశం పులకరించిపోతున్న వేళ మువ్వన్నెల పతాకం అంతరిక్షం అంచున రెపరెపలాడింది. అంతరిక్ష కేంద్రంలో భారత పతాకాన్ని ఆవిష్కరించిన ఫొటోను భారత సంతతి�
ఉచితాలపై కేంద్రంలోని మోదీ సర్కారు మీద ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మరోసారి విమర్శలు గుప్పించారు. ఉచిత విద్య, వైద్యం అనేవి ఉచితాలు కావని, వీటి ద్వారా దేశంలోని పేదరికాన్ని పారదోలవచ్చని పేర్కొన్నారు. స
దేశ ప్రగతికి మహిళలే పునాదులని, వారిని గౌరవిస్తేనే అభివృద్ధి సాధ్యమని స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. మహిళల ఆత్మగౌరవాన్ని తగ్గించడం ద్వారా కొత్తగా ఒరిగేదేమీ ఉండదని, మహిళల భద్ర
ఎన్డీయే అధికారంలో లేని రాష్ర్టాల్లో ప్రభుత్వాలను కూల్చేందుకు కేంద్రం కుట్ర పన్నుతున్నదని బెంగాల్ సీఎం మమతాబెనర్జీ దుయ్యబట్టింది. టీఎ ంసీ నేత అనుబ్రతను సీబీఐ అరెస్టు చేయడానికి కారణాలు చెప్పాలని డిమా�
భారత రాజ్యాంగానికి సమాఖ్య స్ఫూర్తి పునాది వంటిదని, దేశ ఉనికికి ఆధారమని కేరళ సీఎం విజయన్ పేర్కొన్నారు. ప్రత్యేకంగా ఆర్థిక పరమైన అంశాల్లో నిర్ణయాలు తీసుకోవడం, వాటిని అమలు చేసే విషయంలో దీన్ని దృష్టిలో ఉంచ
కోర్టు తీర్పులపై ఎవరైనా నిర్మాణాత్మకమైన విమర్శలు చేయవచ్చని, అయితే విమర్శకులు ఈ విషయంలో న్యాయమూర్తులను వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకోకూడదని సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యూ యూ లలిత్
బీజేపీ పాలిత కర్ణాటకలో ప్రభుత్వం ఏ విధంగా నడుస్తున్నదో సాక్షాత్తూ ఆ రాష్ట్ర మంత్రులే ఒప్పుకొంటున్నారు. రాష్ట్రంలో అసలు ప్రభుత్వమే పనిచేయడంలేదని, వచ్చే ఏడాది మేలో అసెంబ్లీ ఎన్నికలు ఉండటం వల్ల.. అప్పటివర�
బిల్కిస్ బానో కేసులో దోషులుగా తేలిన 11 మంది జీవిత ఖైదులు సోమవారం గోద్రా సబ్జైలు నుంచి విడుదలయ్యారు. వీరి విడుదలకు గుజరాత్లోని బీజేపీ ప్రభుత్వం రెమిషన్ పాలసీ కింద ఆమోదించిన నేపథ్యంలో మొత్తం 11 మంది దోష�
మంగళూరు నుంచి ముంబై వెళ్లాల్సిన ఇండిగో విమానం ఒకటి ఆరు గంటల పాటు ఆలస్యంగా బయల్దేరింది. కారణం ఏంటో తెలుసా.. ఫోన్లో చిన్న మెసేజ్! బయల్దేరడానికి సిద్ధంగా ఉన్న ఇండిగో విమానంలోని ఓ ప్రయాణికుడికి అతని స్నేహి�
ప్రముఖ పారిశ్రామికవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ కుటుంబానికి మరోసారి బెదిరింపులు వచ్చాయి. గుర్తు తెలియని ఓ వ్యక్తి గిర్గావ్లోని రిలయన్స్ ఫౌండేషన్ దవాఖానకు ఫోన్చేసి అంబానీ కు�
కర్ణాటకలోని శివమొగ్గలో సోమవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నగరంలోని అమీర్ అహ్మద్ సర్కిల్లో సావర్కర్, టిప్పు సుల్తాన్ ఫ్లెక్సీల ఏర్పాటు వివాదానికి దారితీసింది. ఫ్లెక్సీల విషయంలో రెండు గ్రూ�
తాడిని తన్నేవాడుంటే… వాడి తలదన్నేవాడుంటాడని ఐరోపా వాళ్లకు తెలియదు. కండబలంలో, బుద్ధిబలంలో తమకు తామే సాటి అని ఐరోపా వాళ్లు విర్రవీగుతున్న కాలంలో లండన్లో అడుగుపెట్టిండో భారతీయ పహిల్వాన్. తింటే గారెలే �
భారత రాజ్యాంగ సభ 1949 నవంబరు 26న భారత రాజ్యాంగ ముసాయిదాను ఆమోదించింది. నూతన రాజ్యాంగ ప్రతిపై 1950 జనవరి 24న రాజ్యాంగ సభ సభ్యులు సంతకాలు చేశారు. కానీ, రెండు రోజుల తర్వాత.. జనవరి 26 నుంచి భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిం�