న్యూఢిల్లీ, మే 28: దేశవ్యాప్తంగా ఉన్న తమ దవాఖానల్లో జూన్ రెండో వారం నుంచి స్పుత్నిక్ వీ టీకాను వేస్తామని అపోలో గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ ప్రకటించింది. టీకా ధర రూ.1,195 అని తెలిపింది. ‘టీకాకు 995 రూపాయలు. మిగతా 200 రూపాయలు అడ్మినిస్ట్రేషన్ చార్జీలు’ అని పేర్కొన్నది.