National
- Dec 30, 2020 , 15:53:49
ధర్మేగౌడ మృతిపై స్వతంత్ర సంస్థ దర్యాప్తు: లోక్సభ స్పీకర్

న్యూఢిల్లీ: కర్ణాటక శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ ఎస్ఎల్ ధర్మేగౌడ ఆత్మహత్య ఘటనపై లోక్సభ స్పీకర్ ఓంబిర్లా స్పందించారు. ధర్మేగౌడ మరణవార్త తనను చాలా బాధించిందని ఆయన పేర్కొన్నారు. ఈ నెల 15న మండలిలో సభాపతి స్థానంలో ఆసీనులై ఉన్న ధర్మేగౌడను కొందరు సభ్యులు లాగిపడేయడం దురదృష్టకరమని ఓంబిర్లా వ్యాఖ్యానించారు. ఆ ఘటన ప్రజాస్వామ్యంపై జరిగిన తీవ్రమైన దాడి అని ఆయన అభివర్ణించారు.
ధర్మేగౌడ మృతిపై ఉన్నతస్థాయి దర్యాప్తునకు ఆదేశించినట్లు లోక్సభ స్పీకర్ ఓంబిర్లా ప్రకటించారు. ఒక స్వతంత్ర దర్యాప్తు సంస్థ ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతుందని తెలిపారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- కర్ణాటక పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీకేజీ.. 14 మంది అరెస్ట్
- ఢిల్లీలో పాకిస్థాన్ జిందాబాద్ నినాదాలు.. ఎవరు వాళ్లు?
- వ్యాక్సిన్ తీసుకున్న ఆశావర్కర్ మృతి
- పటాన్చెరులో ఏటీఎం చోరీకి విఫలయత్నం
- నేను ఐశ్వర్యరాయ్ కుర్రాడినంటూ ఓ వ్యక్తి హల్ చల్
- అదుపు తప్పి బోల్తా పడ్డ లారీ.. ఇద్దరు మృతి
- దేశంలో కొత్తగా 14 వేల కరోనా కేసులు
- దేశంలో కోల్డ్వేవ్ పరిస్థితులు
- మాల్దీవులలో మాస్త్ ఎంజాయ్ చేస్తున్న మంచు లక్ష్మీ ఫ్యామిలీ
- ఘనంగా నటుడు శోభన్ బాబు జయంతి
MOST READ
TRENDING