National
- Nov 29, 2020 , 01:29:46
దేశరక్షణలో అమరుడైన పంజాబ్ రైతు కుమారుడు

చండీగఢ్: కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఒకవైపు పంజాబ్ రైతులు ఉద్యమిస్తుండగా అదే రాష్ట్రానికిచెందిన ఓ రైతు కుమారుడు దేశ రక్షణలో అమరుడయ్యాడు. తరన్ తరన్ జిల్లాకు చెందిన రైతు కుల్వంత్ సింగ్ శుక్రవారం ‘చలో ఢిల్లీ’ ర్యాలీలో పాల్గొనడానికి సిద్ధమవుతుండగా ఆర్మీ అధికారుల నుంచి ఫోన్ వచ్చింది. జమ్ముకశ్మీర్లోని రాజౌరి సెక్టార్లో ఎల్వోసీ వద్ద విధులు నిర్వహిస్తున్న ఆయన చిన్న కుమారుడు, రైఫిల్మ్యాన్ సుఖ్బీర్ సింగ్ పాక్ కాల్పుల్లో మరణించినట్లు తెలిపారు. కుమారుడి మరణవార్త విన్న ఆ తండ్రి హతాశుడయ్యారు. కాగా, సీఎం అమరీందర్ సింగ్ రూ.50 లక్షల పరిహారం ప్రకటించారు. కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామన్నారు.
తాజావార్తలు
- వేములవాడలో చిరుతపులి కలకలం
- అన్ని పోలీస్స్టేషన్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు : సీఎం
- కష్టాల్లో భారత్.. కెప్టెన్ రహానే ఔట్
- రిపబ్లిక్ డే పరేడ్.. ట్రాఫిక్ ఆంక్షలు
- 23 వరకు ప్రెస్క్లబ్లో ప్రత్యేక బస్పాస్ కౌంటర్
- టీఎస్ఆర్టీసీలో అప్రెంటిస్లు
- మహారాష్ట్రలో నిలిచిన కొవిడ్ టీకా పంపిణీ
- జీహెచ్ఎంసీ గెజిట్ వచ్చేసింది..
- బస్కు వ్యాపించిన మంటలు.. ఆరుగురు మృతి
- మూడో వికెట్ కోల్పోయిన భారత్
MOST READ
TRENDING